ఈ బ్లాగును సెర్చ్ చేయండి

11, మే 2020, సోమవారం

LG POLYMERS INDIA PVT LTD VISAKHAPATNAM GAS LEAK EX-GRATIA

ఎల్.జి.పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ - విశాఖపట్నం - గ్యాస్ లీకేజ్ దుర్ఘటన - బాధితులకు పరిహారం

(LG Polymers India Pvt. Ltd. - Visakhapatnam - Gas Leakage Accident - Ex-Gratia)


  • 2020 మే 7 న విశాఖపట్నం శివారు గ్రామం 'ఆర్.ఆర్.వెంకటాపురం' లో ఉన్న "ఎల్.జి.పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్" పరిశ్రమలో "స్టైరీన్" (STYRENE) వాయువు నుంచి ఆవిర్లు లీకైన సంఘటనలో 12 మంది మరణించారు.
  • ఈ సందర్భంగా సందర్శించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' బాధిత కుటుంబాలకు "ఎక్స్-గ్రేషియా" (EX-GRATIA) ప్రకటించారు. ఆ వివరాలు :

వ.సంబాధితులుప్రభుత్వం ప్రకటించిన పరిహారం
1మృతుల కుటుంబాలకురూ. కోటి
2ప్రాథమిక వైద్యం చేయించుకున్న వారికిరూ. 25 వేలు
3ఆసుపత్రిలోనే రెండు, మూడు రోజులు చికిత్స తీసుకోవాల్సి వస్తే ... వారికి రూ. లక్ష
4వెంటిలేటర్ (VENTILATOR) పై చికిత్స తీసుకునే పరిస్థితి ఉన్నవారికి రూ. 10 లక్షలు
5ప్రభావిత గ్రామాల్లోని ప్రజలకు ... (ఒక్కో కుటుంబానికి)రూ. 10 వేలు
6పశువులను పోగొట్టుకున్న కుటుంబాలకురూ. 20 వేలు

  • చనిపోయినవారి కుటుంబాల్లో ఒకరికి 'ఎల్.జి" కంపెనీలో ఉద్యోగం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి