1. 2020 మే 7 న విశాఖపట్నం శివారులోని 'ఆర్.ఆర్.వెంకటాపురం' గ్రామంలో ఉన్న "ఎల్.జి.పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్" (LG Polymers India Pvt. Ltd.) పరిశ్రమలోని ఏ వాయువు నుంచి లీకైన ఆవిర్లు వలన 12 మంది మృత్యువాత పడ్డారు ?
(ఎ) స్టైరీన్
(బి) మీథేన్
(సి) డియోక్సిన్స్
(డి) ఎల్ఫీజీ
2. "భోపాల్" విషవాయువు (MIC ⇒ METHYL ISOCYANATE) లీకేజీ దుర్ఘటన జరిగిన రోజు ? (ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో 2,259 మంది ప్రాణాలు కోల్పోయారు)
(ఎ) 1984 డిసెంబర్ 1
(బి) 1984 డిసెంబర్ 2
(సి) 1984 డిసెంబర్ 3
(డి) 1984 డిసెంబర్ 4
3. "దేవకుసుమ" అని పిలువబడే సుగంధ ద్రవ్యం ?
(ఎ) ఏలకులు
(బి) మిరియాలు
(సి) వాము
(డి) లవంగం
4. 2020-22 సంవత్సరాలకు "హైసియా" (HYSEA ⇒ HYDERABAD SOFTWARE ENTERPRISES ASSOCIATION) నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి ?
(ఎ) కిరణ్ చెరుకూరి
(బి) మురళి బొల్లు
(సి) భరణి కుమార్ అరోల్
(డి) రాజ్ కుమార్
5. 'ప్రోటోజోవా పారాసైట్' కారణంగా వచ్చే 'బబేసియా' వలన గత మూడు నెలల్లో 23 సింహాలు మృత్యువాత పడిన "గిర్" అడవులున్న రాష్ట్రం ?
(ఎ) గుజరాత్
(బి) కర్ణాటక
(సి) అసోం
(డి) పశ్చిమ బెంగాల్
6. 'కరోనా' (CORONA) కారణంగా గత రెండు నెలలుగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన "వందే భారత్ మిషన్" (VANDE BHARAT MISSION) ఎప్పుడు ప్రారంభమైంది ? (తొలివిడతలో 'యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్' (UAE) నుంచి 363 మంది కేరళ చేరుకున్నారు)
(ఎ) 2020 మే 4
(బి) 2020 మే 5
(సి) 2020 మే 6
(డి) 2020 మే 7
7. "భారత శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా మండలి" (CSIR) 'కరోనా' వైరస్ కి సంబంధించిన దాదాపు ఎన్ని జన్యుక్రమాలను 'గ్లోబల్ ఇనీషియేటివ్ ఆన్ షేరింగ్ ఆల్ ఇన్ఫ్లూయెంజా డేటా' (GISAID) అనే అంతర్జాతీయ జీనోమ్ డేటాబేస్ కు సమర్పించింది ?
(ఎ) 50
(బి) 51
(సి) 52
(డి) 53
8. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 59 ఏళ్లకు పెంచుతూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రం ?
(ఎ) తమిళనాడు
(బి) కర్ణాటక
(సి) కేరళ
(డి) గోవా
9. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో "ఇంటర్మీడియట్" విద్యా సంవత్సరం ఏ రోజు నుంచి ప్రారంభం కానుంది ?
(ఎ) 2020 జూలై 13
(బి) 2020 జూలై 14
(సి) 2020 జూలై 15
(డి) 2020 జూలై 16
10. "న్యూ మిలీనియం ఇండియన్ టెక్నాలజీ లీడర్ షిప్ ఇనీషియేటివ్" (NMITLI) కార్యక్రమం కింద 'కరోనా' (CORONA) వ్యాధిగ్రస్తుల కోసం 'హ్యూమన్-మోనోక్లోనల్ యాంటీబాడీస్' చికిత్సను అభివృద్ధి చేసే ప్రాజెక్ట్ ను 'భారత్ బయోటెక్' (BHARAT BIOTECH) సారధ్యం వహించే బృందానికి 'సీ ఎస్ ఐ ఆర్' (CSIR) మంజూరు చేసింది. ఈ బృందంలో 'భారత్ బయోటెక్' కాకుండా మన దేశానికే చెందిన మరో మూడు సంస్థలు భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఆ మూడు సంస్థలలో ఉన్న ఒకే ఒక్క "ఐ ఐ టీ" (IIT) ?
(ఎ) ఐఐటీ - దిల్లీ
(బి) ఐఐటీ - ఇండోర్
(సి) ఐఐటీ - ముంబయి
(డి) ఐఐటీ - చెన్నై
All the best by www.gkbitsintelugu.blogspot.com
(ఎ) స్టైరీన్
(బి) మీథేన్
(సి) డియోక్సిన్స్
(డి) ఎల్ఫీజీ
2. "భోపాల్" విషవాయువు (MIC ⇒ METHYL ISOCYANATE) లీకేజీ దుర్ఘటన జరిగిన రోజు ? (ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో 2,259 మంది ప్రాణాలు కోల్పోయారు)
(ఎ) 1984 డిసెంబర్ 1
(బి) 1984 డిసెంబర్ 2
(సి) 1984 డిసెంబర్ 3
(డి) 1984 డిసెంబర్ 4
3. "దేవకుసుమ" అని పిలువబడే సుగంధ ద్రవ్యం ?
(ఎ) ఏలకులు
(బి) మిరియాలు
(సి) వాము
(డి) లవంగం
4. 2020-22 సంవత్సరాలకు "హైసియా" (HYSEA ⇒ HYDERABAD SOFTWARE ENTERPRISES ASSOCIATION) నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి ?
(ఎ) కిరణ్ చెరుకూరి
(బి) మురళి బొల్లు
(సి) భరణి కుమార్ అరోల్
(డి) రాజ్ కుమార్
5. 'ప్రోటోజోవా పారాసైట్' కారణంగా వచ్చే 'బబేసియా' వలన గత మూడు నెలల్లో 23 సింహాలు మృత్యువాత పడిన "గిర్" అడవులున్న రాష్ట్రం ?
(ఎ) గుజరాత్
(బి) కర్ణాటక
(సి) అసోం
(డి) పశ్చిమ బెంగాల్
6. 'కరోనా' (CORONA) కారణంగా గత రెండు నెలలుగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన "వందే భారత్ మిషన్" (VANDE BHARAT MISSION) ఎప్పుడు ప్రారంభమైంది ? (తొలివిడతలో 'యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్' (UAE) నుంచి 363 మంది కేరళ చేరుకున్నారు)
(ఎ) 2020 మే 4
(బి) 2020 మే 5
(సి) 2020 మే 6
(డి) 2020 మే 7
7. "భారత శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా మండలి" (CSIR) 'కరోనా' వైరస్ కి సంబంధించిన దాదాపు ఎన్ని జన్యుక్రమాలను 'గ్లోబల్ ఇనీషియేటివ్ ఆన్ షేరింగ్ ఆల్ ఇన్ఫ్లూయెంజా డేటా' (GISAID) అనే అంతర్జాతీయ జీనోమ్ డేటాబేస్ కు సమర్పించింది ?
(ఎ) 50
(బి) 51
(సి) 52
(డి) 53
8. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 59 ఏళ్లకు పెంచుతూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రం ?
(ఎ) తమిళనాడు
(బి) కర్ణాటక
(సి) కేరళ
(డి) గోవా
9. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో "ఇంటర్మీడియట్" విద్యా సంవత్సరం ఏ రోజు నుంచి ప్రారంభం కానుంది ?
(ఎ) 2020 జూలై 13
(బి) 2020 జూలై 14
(సి) 2020 జూలై 15
(డి) 2020 జూలై 16
10. "న్యూ మిలీనియం ఇండియన్ టెక్నాలజీ లీడర్ షిప్ ఇనీషియేటివ్" (NMITLI) కార్యక్రమం కింద 'కరోనా' (CORONA) వ్యాధిగ్రస్తుల కోసం 'హ్యూమన్-మోనోక్లోనల్ యాంటీబాడీస్' చికిత్సను అభివృద్ధి చేసే ప్రాజెక్ట్ ను 'భారత్ బయోటెక్' (BHARAT BIOTECH) సారధ్యం వహించే బృందానికి 'సీ ఎస్ ఐ ఆర్' (CSIR) మంజూరు చేసింది. ఈ బృందంలో 'భారత్ బయోటెక్' కాకుండా మన దేశానికే చెందిన మరో మూడు సంస్థలు భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఆ మూడు సంస్థలలో ఉన్న ఒకే ఒక్క "ఐ ఐ టీ" (IIT) ?
(ఎ) ఐఐటీ - దిల్లీ
(బి) ఐఐటీ - ఇండోర్
(సి) ఐఐటీ - ముంబయి
(డి) ఐఐటీ - చెన్నై
కీ (GK TEST-45 DATE : 2020 MAY 15)
1) ఎ 2) బి 3) డి 4) సి 5) ఎ 6) డి 7) డి 8) ఎ 9) సి 10) బిAll the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి