1. ఏ సంవత్సరం నాటికి దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ "తాగునీటి కనెక్షన్" (కుళాయి కనెక్షన్) జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
(ఎ) 2022
(బి) 2023
(సి) 2024
(డి) 2025
2. భూగోళం పై జీవ వైవిధ్యం ప్రాముఖ్యం, అది ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కలిగించడానికి 'ఐక్యరాజ్యసమితి' (UNITED NATIONS) మే 22 న "అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం" నకు నాంది పలికిన సంవత్సరం ?
(ఎ) 2005
(బి) 2010
(సి) 2015
(డి) 2020
3. 2020 మే 25 (సోమవారం) న పునఃప్రారంభమవుతున్న దేశీయ విమాన సర్వీసుల్లో ప్రయాణ సమయాన్ని బట్టి టికెట్ ధరలపై నియంత్రణ అమలు చేస్తామని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి 'హర్ దీప్ సింగ్ పురి' 2020 మే 21 న తెలిపారు. ప్రయాణ సమయం ఆధారంగా 7 విభాగాలుగా విభజించారు. ఈ ప్రయాణాలకు సంబంధించిన కనిష్ఠ - గరిష్ఠ ఛార్జీలు ? (2020 ఆగస్ట్ 24 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి)
(ఎ) రూ. 1,000 - రూ. 17,600
(బి) రూ. 2,000 - రూ. 18,600
(సి) రూ. 3,000 - రూ. 19,600
(డి) రూ. 4,000 - రూ. 20,600
4. 2020 మే 25 న పునఃప్రారంభమవుతున్న దేశీయ విమాన సర్వీసుల్లో ప్రతి విమానంలో ఎంత శాతం సీట్లను కనిష్ఠ, గరిష్ఠ చార్జీల మధ్యస్థ ధరకు విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం షరతు విధించింది ?
(ఎ) 50%
(బి) 30%
(సి) 20%
(డి) 40%
5. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'లాక్ డౌన్' లో సడలింపులతో "ఆర్టీసీ" (RTC) సేవలు ఏ రోజు నుంచి ప్రారంభమయ్యాయి ?
(ఎ) 2020 మే 21
(బి) 2020 మే 22
(సి) 2020 మే 23
(డి) 2020 మే 24
6. ప్రధాని ఆధ్వర్యంలోని "పీఎం-కేర్స్" (PM-CARES) నిధులు దుర్వినియోగం అవుతున్నట్లు అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలకు సంబంధించి 'ఏఐసీసీ' (AICC) అధ్యక్షురాలు 'సోనియా గాంధీ' పై ఏ రాష్ట్రంలో కేసు నమోదైంది ?
(ఎ) గుజరాత్
(బి) మహారాష్ట్ర
(సి) కర్ణాటక
(డి) కేరళ
7. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అత్యంత తీవ్రస్థాయి తుఫాను "అంపన్" (AMPHAN) 2020 మే 21 న గంటకు 190 కి.మీ. వేగంతో 'దిఘా' వద్ద తీరాన్ని దాటింది. "దిఘా" ఏ రాష్ట్రంలో ఉంది ?
(ఎ) అసోం
(బి) పశ్చిమ బెంగాల్
(సి) ఒడిశా
(డి) తమిళనాడు
8. ముగ్గురు 'కరోనా' (CORONA) బాధితులకు వారి నివాసాల్లోనే (HOME ISOLATION) ఉంటూ చికిత్స పొందే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి అధికారులు కల్పించారు. రాష్ట్రంలో తొలిసారిగా ఈ అవకాశాన్ని ఏ నగరంలోని బాధితులకు కల్పించారు ?
(ఎ) కాకినాడ
(బి) విశాఖపట్నం
(సి) విజయవాడ
(డి) రాజమహేంద్రవరం
9. 'ఆర్బీఐ' (RBI) కి చెందిన "పరపతి విధాన కమిటీ" (MPC ⇒ MONETARY POLICY COMMITTEE) లోని మొత్తం సభ్యుల సంఖ్య ?
(ఎ) 5
(బి) 6
(సి) 7
(డి) 8
10. 2020 మే 22 నాటికి మనదేశంలో ఒక్క 'కరోనా' (CORONA) మరణం కూడా నమోదు కాని రాష్ట్రాలు ?
(ఎ) 16
(బి) 17
(సి) 18
(డి) 19
All the best by www.gkbitsintelugu.blogspot.com
(ఎ) 2022
(బి) 2023
(సి) 2024
(డి) 2025
2. భూగోళం పై జీవ వైవిధ్యం ప్రాముఖ్యం, అది ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కలిగించడానికి 'ఐక్యరాజ్యసమితి' (UNITED NATIONS) మే 22 న "అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం" నకు నాంది పలికిన సంవత్సరం ?
(ఎ) 2005
(బి) 2010
(సి) 2015
(డి) 2020
3. 2020 మే 25 (సోమవారం) న పునఃప్రారంభమవుతున్న దేశీయ విమాన సర్వీసుల్లో ప్రయాణ సమయాన్ని బట్టి టికెట్ ధరలపై నియంత్రణ అమలు చేస్తామని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి 'హర్ దీప్ సింగ్ పురి' 2020 మే 21 న తెలిపారు. ప్రయాణ సమయం ఆధారంగా 7 విభాగాలుగా విభజించారు. ఈ ప్రయాణాలకు సంబంధించిన కనిష్ఠ - గరిష్ఠ ఛార్జీలు ? (2020 ఆగస్ట్ 24 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి)
(ఎ) రూ. 1,000 - రూ. 17,600
(బి) రూ. 2,000 - రూ. 18,600
(సి) రూ. 3,000 - రూ. 19,600
(డి) రూ. 4,000 - రూ. 20,600
4. 2020 మే 25 న పునఃప్రారంభమవుతున్న దేశీయ విమాన సర్వీసుల్లో ప్రతి విమానంలో ఎంత శాతం సీట్లను కనిష్ఠ, గరిష్ఠ చార్జీల మధ్యస్థ ధరకు విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం షరతు విధించింది ?
(ఎ) 50%
(బి) 30%
(సి) 20%
(డి) 40%
5. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'లాక్ డౌన్' లో సడలింపులతో "ఆర్టీసీ" (RTC) సేవలు ఏ రోజు నుంచి ప్రారంభమయ్యాయి ?
(ఎ) 2020 మే 21
(బి) 2020 మే 22
(సి) 2020 మే 23
(డి) 2020 మే 24
6. ప్రధాని ఆధ్వర్యంలోని "పీఎం-కేర్స్" (PM-CARES) నిధులు దుర్వినియోగం అవుతున్నట్లు అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలకు సంబంధించి 'ఏఐసీసీ' (AICC) అధ్యక్షురాలు 'సోనియా గాంధీ' పై ఏ రాష్ట్రంలో కేసు నమోదైంది ?
(ఎ) గుజరాత్
(బి) మహారాష్ట్ర
(సి) కర్ణాటక
(డి) కేరళ
7. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అత్యంత తీవ్రస్థాయి తుఫాను "అంపన్" (AMPHAN) 2020 మే 21 న గంటకు 190 కి.మీ. వేగంతో 'దిఘా' వద్ద తీరాన్ని దాటింది. "దిఘా" ఏ రాష్ట్రంలో ఉంది ?
(ఎ) అసోం
(బి) పశ్చిమ బెంగాల్
(సి) ఒడిశా
(డి) తమిళనాడు
8. ముగ్గురు 'కరోనా' (CORONA) బాధితులకు వారి నివాసాల్లోనే (HOME ISOLATION) ఉంటూ చికిత్స పొందే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి అధికారులు కల్పించారు. రాష్ట్రంలో తొలిసారిగా ఈ అవకాశాన్ని ఏ నగరంలోని బాధితులకు కల్పించారు ?
(ఎ) కాకినాడ
(బి) విశాఖపట్నం
(సి) విజయవాడ
(డి) రాజమహేంద్రవరం
9. 'ఆర్బీఐ' (RBI) కి చెందిన "పరపతి విధాన కమిటీ" (MPC ⇒ MONETARY POLICY COMMITTEE) లోని మొత్తం సభ్యుల సంఖ్య ?
(ఎ) 5
(బి) 6
(సి) 7
(డి) 8
10. 2020 మే 22 నాటికి మనదేశంలో ఒక్క 'కరోనా' (CORONA) మరణం కూడా నమోదు కాని రాష్ట్రాలు ?
(ఎ) 16
(బి) 17
(సి) 18
(డి) 19
కీ (GK TEST-50 DATE : 2020 MAY 24)
1) సి 2) బి 3) బి 4) డి 5) ఎ 6) సి 7) బి 8) డి 9) బి 10) డిAll the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి