ఈ బ్లాగును సెర్చ్ చేయండి

24, ఆగస్టు 2020, సోమవారం

YSR BIMA

 వైఎస్సార్ బీమా (YSR BIMA)

  1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బియ్యం కార్డు కలిగిన కుటుంబాలకు "వైఎస్సార్ బీమా" (YSR BIMA) పథకాన్ని అమలు చేయనున్నారు.
  2. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మరణిస్తే ఈ పథకం (YSR BIMA) కింద ఆర్ధిక సహాయం అందుతుంది.
  3. 18 - 50 ఏళ్ల మధ్య వ్యక్తి సహజ మరణం పొందితే రూ. 2 లక్షలు, ప్రమాదంలో మరణించినా, శాశ్వత వైకల్యం సంభవించినా రూ. 5 లక్షలు ఇస్తారు.
  4. 51 - 70 ఏళ్ల వయసు వ్యక్తి ప్రమాదంలో మరణించినా, శాశ్వత వైకల్యం సంభవించినా రూ. 3 లక్షలు పరిహారం అందుతుంది.
  5. ఈ పథకం (YSR BIMA) పై ప్రభుత్వం రూ. 583.5 కోట్లు ఖర్చు చేస్తుంది.
  6. గతంలో కేంద్ర ప్రభుత్వం 'పీఎంజేజేవై' (PMJJY) పథకం కింద సగం మొత్తం (రూ.396 కోట్లు) అందజేసేది.
  7. కేంద్రం ఆ పథకాన్ని (PMJJY) రద్దు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వమే సొంత ఖర్చులతో ఈ పథకాన్ని (YSR BIMA) అమలు చేయాలని నిర్ణయించింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి